'కిడ్నాప్ చేశాం, చంపేస్తే రూ.10 లక్షలు, బతకాలంటే రూ.15 లక్షలివ్వండి'
విశాఖపట్నంలోని గోపాలపట్నం లక్ష్మీనగర్లో ఓ యువకుడిని కిడ్నాప్ కిడ్నాప్ చేశారు. ఇది తెలియగానే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖపట్నం: విశాఖపట్నంలోని గోపాలపట్నం లక్ష్మీనగర్లో ఓ యువకుడిని కిడ్నాప్ కిడ్నాప్ చేశారు. ఇది తెలియగానే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్కు గురైన యువకుడి పేరు మణికంఠ. కిడ్నాపర్లు మణికంఠ సోదరికి ఫోన్ చేశారు. అతనిని చంపేస్తే తమకు రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు, మీరు రూ.15 లక్షలు ఇస్తే వదిలి పెడతామని చెప్పారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాపర్ల కోసం రెండు బృందాలి గాలిస్తున్నాయి. ఫోన్ కాల్ ఆధారంగా తర్యాఫ్తు చేపట్టారు. మణికంఠ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. నిజంగానే కిడ్నాప్ జరిగిందా, మరేదైనా ఉందా అనే కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు.
కాగా, మణికంఠ తల్లిదండ్రులు ప్రయవేట్ ఉద్యోగాలు చేస్తూ తమ జీనవం సాగిస్తున్నారని, ఆర్థికంగా అంత స్థితిమంతులు కాదని తెలుస్తోంది. ధనవంతుడు కాని మణికంఠను కిడ్నాప్ చేయాల్సిన అవసరమేమొచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications