'కిడ్నాప్ చేశాం, చంపేస్తే రూ.10 లక్షలు, బతకాలంటే రూ.15 లక్షలివ్వండి'
విశాఖపట్నంలోని గోపాలపట్నం లక్ష్మీనగర్లో ఓ యువకుడిని కిడ్నాప్ కిడ్నాప్ చేశారు. ఇది తెలియగానే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖపట్నం: విశాఖపట్నంలోని గోపాలపట్నం లక్ష్మీనగర్లో ఓ యువకుడిని కిడ్నాప్ కిడ్నాప్ చేశారు. ఇది తెలియగానే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్కు గురైన యువకుడి పేరు మణికంఠ. కిడ్నాపర్లు మణికంఠ సోదరికి ఫోన్ చేశారు. అతనిని చంపేస్తే తమకు రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు, మీరు రూ.15 లక్షలు ఇస్తే వదిలి పెడతామని చెప్పారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాపర్ల కోసం రెండు బృందాలి గాలిస్తున్నాయి. ఫోన్ కాల్ ఆధారంగా తర్యాఫ్తు చేపట్టారు. మణికంఠ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. నిజంగానే కిడ్నాప్ జరిగిందా, మరేదైనా ఉందా అనే కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు.
కాగా, మణికంఠ తల్లిదండ్రులు ప్రయవేట్ ఉద్యోగాలు చేస్తూ తమ జీనవం సాగిస్తున్నారని, ఆర్థికంగా అంత స్థితిమంతులు కాదని తెలుస్తోంది. ధనవంతుడు కాని మణికంఠను కిడ్నాప్ చేయాల్సిన అవసరమేమొచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం!












Click it and Unblock the Notifications