ఓయు క్యాంపస్లో వైయస్ జగన్ చిత్రానికి ఘాట్(ఫోటో)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు సమాధి కట్టారు. ఈ నెల 26వ తేదిన హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్య శంఖారావం సభను తలపెట్టిన విషయం తెలిసిందే.
జగన్ తెలంగాణ వ్యతిరేకి అని, మొదట కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఇప్పుడు సమైక్య రాష్ట్రమంటున్నారని విమర్శించారు. జగన్ వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు ఉస్మానియా క్యాంపస్లోని ఎన్సిసి ద్వారం వద్ద ఆయన చిత్ర పటానికి సమాధిని కట్టారు. అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

జిల్లాకో సోనియా ఘాట్: తెలుగు యువత
రాష్ట్రాన్ని విభజించి గవర్నర్ పదవి పొందాలన్న భావనతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారని తెలుగు యువత ఆరోపించింది. డెబ్బై రోజులుగా సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి గ్రామానికో సమాధి, మండలానికో చిదంబరం ఘాట్, నియోకవర్గానికి ఓ దిగ్విజయ్ సింగ్ స్మృతి చిహ్నం, జిల్లాకు ఒకటి చొప్పున సోనియా ఘాట్ను ఏర్పాటు చేస్తామని వారు హెచ్చరించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications