ఆయనో సైకో: వైయస్ జగన్పై నిప్పులు చెరిగిన పరిటాల సునీత
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పరిటాల సునీత బుధవారం నిప్పులు చెరిగారు. జగన్ ఓ సైకో అని మండిపడ్డారు.
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పరిటాల సునీత బుధవారం నిప్పులు చెరిగారు. జగన్ ఓ సైకో అని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. జగన్ను ఏపీ ఓటర్లు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపికి ఘన విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లోను టిడిపి గెలుస్తుందన్నారు. 2019లో చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారన్నారు.
More From
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications