ఆయనో సైకో: వైయస్ జగన్పై నిప్పులు చెరిగిన పరిటాల సునీత
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పరిటాల సునీత బుధవారం నిప్పులు చెరిగారు. జగన్ ఓ సైకో అని మండిపడ్డారు.
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పరిటాల సునీత బుధవారం నిప్పులు చెరిగారు. జగన్ ఓ సైకో అని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. జగన్ను ఏపీ ఓటర్లు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపికి ఘన విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లోను టిడిపి గెలుస్తుందన్నారు. 2019లో చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారన్నారు.
More From
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications