చంద్రబాబుతో జగన్ పార్టీ నేత పొట్లూరి ప్రసాద్ భేటీ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు ఝలక్ ఇవ్వడానికే పార్టీ నేత పొట్లూరి వరప్రసాద్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నారు. ఆయన శుక్రవారంనాడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు.
తాను టిడిపిలో చేరుతానని చెబుతూ తనకు విజయవాడ లోకసభ సీటు ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పొట్లూరి వరప్రసాద్ చంద్రబాబును కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ఆ సీటు ఇప్పటికే వేరే నాయకుడికి కేటాయించామని ఆయనకు చెప్పారు.

అయితే వేరే ఎక్కడయినా సీటు ఇవ్వాలని ప్రసాద్ అడినట్లు తెలియవచ్చింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి సన్నిహితంగా ఉంటూ, వ్యాపారసంబంధాలు పెట్టుకున్న పొట్లూరి ప్రసాద్ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాలని కోరడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు తుడిచిపెట్టుకుపోయింది. సీమాంధ్రలో కూడా బలహీన పడుతున్నందని ఆలోచనతో ప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా పొట్లూరి ప్రసాద్పై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications