ఎన్ఐఏ రైడ్స్: తెలుగు రాష్ట్రాల్లో 48 బృందాల సోదాలు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. వివిధ లోకేషన్లలో మొత్తం 48 బృందాలు నిశీతంగా పరిశీలిస్తున్నాయి. దసరా, దీపావళి వేడుకలు సమీపిస్తోన్న వేళ.. ఉగ్రవాద కార్యకలాపాలపై ఫోకస్ చేసింది. పక్కా సమాచారంతోనే రైడ్స్ చేస్తోంది.
నిజామాబాద్, కర్నూల్, గుంటూరు జిల్లాలో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. నిజామాబాద్లో 23 బృందాలతో ముమ్మరంగా సోదాలు చేస్తోంది. ఇటు పొరుగున గల కర్నూలు, కడపలో కూడా 23 బృందాలు రంగంలోకి దిగాయి. గుంటూరు జిల్లాలో రెండు బృందాలు తనిఖీలు చేపట్టాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై సోదాలు చేస్తోంది. పీఎఫ్ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ మోబిన్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరిపై దేశ ద్రోహం కేసులు కూడా నమోదు చేశారు. దీంతోపాటు కరాటే శిక్షణ, లీగల్ అవేర్ నెస్ ముసుగులో పిఎఫ్ఐ కార్యకలాపాలు చేస్తున్నారని తెలిసింది.
మతకలహాలు సృష్టించేందుకు ప్రణాళిక రచించారని సమాచారం. మతోన్మాదులకు అతివాదులు శిక్షణ ఇస్తున్నారని ఎన్ఐఏ గుర్తించింది. ఇటు బైంసా అల్లర్లతో సంబంధాలపై కూడా ఎన్ఐఏ ఆరాతీసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications