జపాన్ యువతిపై గ్యాంగ్రేప్: దోషులకు 20ఏళ్ల జైలు
జైపూర్: గత ఫిబ్రవరిలో జపాన్కు చెందిన 19 ఏళ్ల యువతిపై రాజస్థాన్లో సామూహిక అత్యాచారం జరిగిన కేసులో దోషులకు శిక్షపడింది. యువతిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులకు అక్కడి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన ప్రకారం.. జైపూర్లోని జల్మహల్ ప్రాంతం చూస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు.

‘అతను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడాడు. చాలా మంచిగా ఇక్కడి ప్రాంతాల గురించి వివరిస్తున్నాడని.. అతడు తనకు సాయం చేస్తాడు అనుకున్నాను. కానీ మోసపోయాను' అని పేర్కొంది.
గైడ్నని అతన తన స్నేహితులతో కలిసి ఆహారంలో మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అర్ధరాత్రి నగర శివారులో వదిలి వెళ్లిపోయారు. స్థానికుల సహాయంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications