మావోయిస్టుల ఘాతుకం: వాహనాన్ని పేల్చడంతో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
బీజాపూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న తరుణంలో భద్రతా దళాలే లక్ష్యంగా విధ్వంసం సృష్టించారు. బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చేశారు.

ఈ ఘటనలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన అనంతరం మరిన్ని బలగాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
కాగా, నవంబరులో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నవంబరు 12న పోలింగ్ జరగనుంది. మిగిలిన ప్రాంతాల్లో నవంబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, రాజస్థాన్తో పాటు డిసెంబరు 11న ఫలితాలు వెలువడనున్నాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications