96కి చేరిన స్ట్రెయిన్ కేసులు.. ఇవాళ మరో ఆరుగురికి...
కరోనా స్ట్రెయిన్.. పేరు చెబితేనే జనం భయాందోళనకు గురవుతున్నారు. బ్రిటన్లో వెలుగుచూసిన వైరస్.. ఇతర దేశాలకు పాకింది. అయితే భారత్లో ఇలాంటి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం మరో ఆరు స్ట్రెయిన్ కేసులు బయటపడ్డాయి. దీంతో స్ట్రెయిన్ కేసుల సంఖ్య 96కి చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా స్ట్రెయిన్ సోకిన వారిని ఐసోలేషన్లో ఉంచామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులను గుర్తిస్తున్నామని వివరించింది. శనివారం స్ట్రెయిన్ కేసులు 90 కాగా.. ఆదివారం ఒక్క కేసు కూడా రాలేదు. అయితే సోమవారం మరో ఆరు కేసులు వచ్చాయి. స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు తెలిపారు. స్ట్రెయిన్ మరింత స్ప్రెడ్ కాకుండా కేంద్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

బ్రిటన్ నుంచి తొలుత విమానాలు నిలిపివేయగా.. ఈ నెల 8వ తేదీ నుంచి కొన్ని ప్లైట్లను మాత్రమే అనుమతించింది. అయితే అక్కడి నుంచి వచ్చేవారికి విధిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేస్తోంది. ఒకవేళ లక్షణాలు ఉంటే బయటకు పంపించడం లేదు. 14 రోజుల క్వారంటైన్ తర్వాత బయటకు వచ్చేందుకు అనుమతి ఇస్తోంది. ఇన్నీ నిబంధనలు పెట్టినా.. కఠిన చర్యలు తీసుకున్నా స్ట్రెయిన్ కేసులు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు తెలుపగా.. అదీ వ్యాప్తి చెందేదానిని బట్టి నిజమని అర్థమవుతోంది.
-
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications