రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు: శరత్ కుమార్, దినకరన్ ఎఫెక్ట్ !
రాజకీయ కక్షతోనే తన ఇంటి మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీ వ్యవస్థాపకుడు, బహుబాష నటుడు శరత్ కుమార్ అన్నారు.
చెన్నై: రాజకీయ కక్షతోనే తన ఇంటి మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీ వ్యవస్థాపకుడు, బహుబాష నటుడు శరత్ కుమార్ అన్నారు.

ఆర్ కే నగర్ లో టీటీవీ దినకరన్ కు మద్దతు ప్రకటించిన మరసటి రోజే శరత్ కుమార్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. శరత్ కుమార్ ఇంటిలో కొన్ని లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. శుక్రవారం వేకువ జామున 5.30 గంటల సమయంలో శరత్ కుమార్ ఇంటిలో సోదాలు మొదలు పెట్టారు.
ఎగ్మూర్ లోని ఓ హోటల్ లో ఆర్ కే నగర్ నియోజక వర్గంలోని ఓటర్లకు నగదు పంచిపెడుతున్నారని సమాచారం రావడంతో అక్కడ ఐటీ అధికారులు దాడులు చేశారు. చెన్నైలో 21 ప్రాంతాల్లో, పుదుకోటైలో 11 చోట్ల, తిరుచునాపల్లిలో రెండు చోట్ల, నమ్మక్కల్ లో ఒక చోట ఐటీ అధికారులు దాడులు చేశారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications