రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు: శరత్ కుమార్, దినకరన్ ఎఫెక్ట్ !
రాజకీయ కక్షతోనే తన ఇంటి మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీ వ్యవస్థాపకుడు, బహుబాష నటుడు శరత్ కుమార్ అన్నారు.
చెన్నై: రాజకీయ కక్షతోనే తన ఇంటి మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీ వ్యవస్థాపకుడు, బహుబాష నటుడు శరత్ కుమార్ అన్నారు.

ఆర్ కే నగర్ లో టీటీవీ దినకరన్ కు మద్దతు ప్రకటించిన మరసటి రోజే శరత్ కుమార్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. శరత్ కుమార్ ఇంటిలో కొన్ని లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. శుక్రవారం వేకువ జామున 5.30 గంటల సమయంలో శరత్ కుమార్ ఇంటిలో సోదాలు మొదలు పెట్టారు.
ఎగ్మూర్ లోని ఓ హోటల్ లో ఆర్ కే నగర్ నియోజక వర్గంలోని ఓటర్లకు నగదు పంచిపెడుతున్నారని సమాచారం రావడంతో అక్కడ ఐటీ అధికారులు దాడులు చేశారు. చెన్నైలో 21 ప్రాంతాల్లో, పుదుకోటైలో 11 చోట్ల, తిరుచునాపల్లిలో రెండు చోట్ల, నమ్మక్కల్ లో ఒక చోట ఐటీ అధికారులు దాడులు చేశారు.
More From
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications