రిజర్వ్ బ్యాంక్ టవర్స్ లో అగ్ని ప్రమాదం
ముంబై: భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం గమనించిన అక్కడి సిబ్బంది రిజర్వ్ బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు.
పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలంలో 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.

మంటలు వ్యాపించడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసు అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. ముంబైలోని బంద్రాలో కుర్లా కాంప్లెక్స్ నాలుగవ అంతస్తులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టవర్స్ ఉంది.
శుక్రవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనంలో మంటలు వ్యాపించాయని ఫిర్యాదు చేశారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగింది అని అంచనా వేస్తున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications