ఏఏపీకి మరో షాక్: సొంత పార్టీ ఎమ్మెల్యేపై మహిళా చీఫ్ ఫిర్యాదు
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆరోపణలు చేసింది రాష్ట్ర మహిళా పార్టీ అధ్యక్షురాలు కావడం గమనార్హం. పంజాబ్ ఏఏపీ మహిళా విభాగం అధ్యక్షురాలు బల్జీందర్ కౌర్ స్వయంగా రాష్ట్ర మహిళా కమిషన్కు సొంత పార్టీ ఎమ్మెల్యే పైన ఫిర్యాదు చేశారు. ఆయన పంజాబీ మహిళల పరువు తీసేలా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపించారు.
కొందరు ఏఏపీ నేతలు దాష్టీకాలకు దిగుతున్నారని, టికెట్లు అడుగుతున్న మహిళలను కోరిక తీర్చాలని అడుగుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ ఎమ్మెల్యే సెహ్రావత్ ఇటీవలే లేఖ రాసిన విషయం తెలిసిందే.

దీనినే ప్రస్తావిస్తూ.. అటువంటి విషయాలేవీ జరగకపోయినా, సెహ్రావత్ ఇలా లేఖలు రాసి తమ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని టికెట్ ఆశిస్తున్న మహిళలు వాపోయారు. ఆయన ఆరోపణలు నిరాధారమని బల్జీందర్ కౌర్ అన్నారు.
More From
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications