రాంచీలో పైలట్ సమయస్ఫూర్తితో విమానానికి తప్పిన ప్రమాదం, 180 మంది సేఫ్

రాంచీ: విస్తారా - ఎయిర్ ఇండియా విమానాలకు ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. తాజాగా రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.

ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన 6ఈ 398 విమానం టేకాఫ్‌కు సిద్ధమయింది. ఈ విమానం రాంచీ నుంచి ఢిల్లీకి వెళ్లవలసి ఉంది. విమానం బయలుదేరే ముందు పైలట్ గ్రౌండ్ రన్ నిర్వహించాడు.

Alert pilot saves lives of 180 IndiGo flight passengers at Ranchi airport

అప్పుడు విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించాడు. వెంటనే టెక్నీషియన్లను పిలిపించాడు. ఆ సమయంలో విమానంలో 180 మంది ఉన్నారు. విమానానికి మరమ్మత్తులు చేసిన తర్వాత దాదాపు రెండు గంటల తర్వాత విమానం బయలుదేరింది. ఉదయం తొమ్మిదిన్నరకు బయలుదేరాల్సిన విమానం మధ్యాహ్నం బయలుదేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+