హర్యానాలో ఆల్ఖైదా అనుమానిత ఉగ్రవాది అరెస్ట్
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఆల్ఖైదాతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఓ వ్యక్తిని హర్యానాలోని మెవాత్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ సమిని అరెస్ట్ చేసిన ఢిల్లీకి చెందిన ప్రత్యేక విభాగం పోలీసులు విచారణ చేపట్టారు.
ఆల్ఖైదా తన కార్యకలాపాలను దేశంలో కొనసాగించేందుకు ఇతడు సహాయం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఫిబ్రవరి 1 వరకు సమిని పోలీస్ కస్టడీలో రిమాండ్కు తరలించారు. సమిని ఢిల్లీ పోలీసులు విచారించనున్నారు.

ఒడిశా, ఉత్తరప్రదేశ్, బెంగళూరుల్లో కూడా ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న కొందర్ని ఢిల్లీ పోలీసులే అరెస్ట్ చేశారు. ఆల్ఖైదా ఈ వ్యక్తులతోనే దేశంలో తమ ఉగ్ర కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రణాళిక వేసిందని పోలీసులు తెలిపారు.
దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి వ్యక్తులపై నిఘా ఉంచామని, త్వరలోనే వారందర్నీ అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications