బురారీ సూసైడ్ కేసు: లలిత్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించింది ఎవరో తెలుసా..?
ఢిల్లీలోని బురారీలో జరిగిన సామూహిక ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ 11 మందిని ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించింది తానేనంటూ గీతామా అనే మంత్రసాని ముందుకొచ్చింది. ఆమె
మాట్లాడిన మాటలను ఓ జాతీయ ఛానెల్ టెలికాస్ట్ చేసింది. చుందావత్ కుటుంబం ఎలా ఆత్మహత్యకు పాల్పడాలో... వారి జీవితాలను ఎలా అంతమొందించుకోవాలో సూచించినట్లు ఆమె చెప్తున్నట్లు వీడియోలో ఉంది.
అయితే ఈ గీతామా అనే మంత్రసాని చుందావత్ కుటుంబానికి చెందిన ఇళ్లు కట్టిన కాంట్రాక్టర్ కూతురుగా గుర్తించడం జరిగిందని ఆ జాతీయ ఛానెల్ పేర్కొంది. అయితే అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. ఆమెను విచారణ చేసిన తర్వాతే ఒక ప్రకటన వచ్చే అవకాశముంది.

బురారీలో జరిగిన సామూహిక ఆత్మహత్యలు జూలై 1 ఉదయం వెలుగు చూసింది. అయితే వారి ఆత్మహత్యలకు కారణం మూఢనమ్మకమే అని విచారణ సంస్థలు ఒక అభిప్రాయానికి వచ్చాయి. ఆ తర్వాత కొన్ని డైరీలు, సీసీ ఫుటేజీల ఆధారంగా వారి ఆత్మహత్యలు చాలా ప్రణాళికబద్దంగా జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీరు చనిపోయే సమయానికి లలిత్ తండ్రి ఆత్మ వచ్చి వారిని కాపాడుతుందనే భ్రమలో వారు ఉరివేసుకున్నారు కానీ... నిజంగా వారికి మృతిచెందే ఆలోచన లేదన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications