బెదిరిపోయేలా: భూకంపంపై నటి అర్చన, ఖాట్మాండ్లో మళ్లీ ప్రకంపనలు
తిరువనంతపురం: నేపాల్లో వచ్చిన భూకంపం పెను విషాదాన్ని నింపింది. ఈ భూకంపం ప్రభావం భారత దేశంలోని పలు రాష్ట్రాల పైన పడింది. ఈ నేపథ్యంలో నేపాల్ భూకంపం భయానక పరిస్థితిని తాను అనుభవించానని ప్రముఖ నటి అర్చన కవి చెబుతున్నారు.
నేపాల్లో భూకంపం వచ్చి, భారత దేశంలో ప్రకంపనలు వచ్చిన సమయంలో అర్చన కవి ఢిల్లీలో ఉన్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తాను ఢిల్లీలో ఉన్నప్పుడు మూడుసార్లు ప్రకంపనలు వచ్చాయని, వాటిని తాను స్వయంగా అనుభవించానని చెప్పారు.

ఆ ఘటన ఎంతో భయానకంగా ఉందని చెప్పారు. ఆమె నేపాల్లోని ఇండియన్ ఎంబసీ హెల్ప్ లైన్లను పోస్ట్ చేశారు. నేపాల్లో భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం నేపథ్యంలో వారి కోసం పూజలు, మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు.
ఖాట్మాండ్లో మరోసారి కంపించిన భూమి
భారీ భూకంపంతో వణికిపోతున్న నేపాల్ను వరుస ప్రకంపనలు మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇవాల మధ్యాహ్నం నేపాల్లో భూకంప తీవ్రత 3.9గా నమోదయింది. అది మరవక ముందే ఖాట్మాండులో మరోసారి భూమి కంపించింది. ఖాట్మాండులో సుమారు పది కిలోమీటర్ల పరిధిలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలు పైన భూకంప తీవ్రత 4.4గా ఉంది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications