లడాఖ్ వద్ద చైనా సైనికుడిని అరెస్టు చేసిన భారత బలగాలు
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతల్ని నివారించే క్రమంలో కీలక అడుగు పడింది. రెండు దేశాల సైనిక కార్ప్స్ కమాండర్ల మధ్య 13 గంటలపాటు సాగిన ఆరో దఫా చర్చలు చివరికి ఫలవంతమయ్యాయి. ఈ మేరకు అంగీకారం కుదిరిన అంశాలపై భారత్, చైనా ఉమ్మడి ప్రకటన చేశాయి. తొలిసారి సైనిక చర్చల్లో భాగం పంచుకున్న విదేశాంగ శాఖ ఈ మేరకు గురువారం కీలక అంశాలను వెల్లడించింది.

ఇకపై లదాక్ లోని ఫ్రంట్ లైన్ కు అదనపు బలగాల తరలింపును తరలించకూడదని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. అలాగే, మాస్కో వేదికగా రెండు దేశాల విదేశాంగ శాఖల మంత్రులు కుదుర్చుకున్న 'ఐదు సూత్రాల ఫార్ములా'ను క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే అంగీకారానికి వచ్చాయి.భారత్ చైనా దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్
Recommended Video

Present security scenario along our northern frontiers is at an uneasy — no war, no peace status. Our defence forces are prepared for any eventuality: IAF chief Air Chief Marshal RKS Bhadauria pic.twitter.com/GvVZptDnah
— ANI (@ANI) September 29, 2020












Click it and Unblock the Notifications