టోల్ ఫీజు అడిగితే చితకబాదారు,పోలీసులిలా..
టోల్ పీజు అడిగినందుకు టోల్ ఫ్లాజాలో పనిచేసే యువకుడిని చితకబాదారు.గురుగ్రామ్ బ్లాక్ సమితి చైర్మెన్ హోషియార్ సింగ్ ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సిసి కెమెరాలోని దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసు
న్యూఢిల్లీ:టోల్ ఛార్జీని చెల్లించాలని అడిగినందుకుగాను అందులో పనిచేసే వ్యక్తిని చితక్కొట్టారు గురుగ్రామ్ బ్లాక్ సమితి మాజీ చైర్మెన్ హెషియార్ సింగ్.ఈ ఘటన గురుగ్రామ్ లో చోటుచేసుకొంది.
గురుగ్రామ్ బ్లాక్ సమితి మాజీ చైర్మెన్ హోషియార్ సింగ్ శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఓ కారులో వెళ్తుా ఖైద్కీ దౌలా ప్లాజాను సమీపించాడు.

ఆ సమయంలో ఆయనను టోల్ ఫీజు చెల్లించాలని టోల్ ఫ్లాజాలో పనిచేసే యువకుడు అక్షయ్ అడిగాడు.అయితే తననే టోల్ పీజు చెల్లించాలని అడిగాడు.
అయితే తననే టోల్ ఫీజు చెల్లించాలని అడుగుతావా అంటూ హోషియార్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కారులో నుండి వేగంగా దిగి అక్షయ్ పై దాడి చేశారు.
అంతేకాదు టోల్ ప్లాజాలోని కంప్యూటర్ , ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు.అయితే ఈ దాడికి చెందిన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే సిసి కెమెరాల్లో ఉన్న దృశ్యాల ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకొంటామని పోలీసులు తెలిపారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications