బదౌన్ రేప్: బాధితుల కుటుంబీకులకు పాలీగ్రాఫ్ టెస్ట్

కాగా, సిబిఐ వ్యవహరించిన తీరు పట్ల బాధితుల కుటుంబ సభ్యులు, నయా దార్ పార్టీ కార్యకర్తలు జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. తమ కుటుంబసభ్యులపై సిబిఐ వేధింపులు ఆపాలని బాధితురాలి సోదరుడు వీరేంద్ర డిమాండ్ చేశారు. సిబిఐ నిందితులపై దృష్టి సారించకుండా బాధితులను వేధించడమేంటని ఆయన ప్రశ్నించారు.
మూడు రోజుల పాటు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం సిబిఐ ఆ నలుగుర్ని వదిలిపెట్టనుంది. పరీక్షలు తొందరగా పూర్తయితే త్వరగా పంపించే అవకాశం ఉంది. సోమవారం నుంచి సిబిఐ వీరికి పరీక్షలు నిర్వహిస్తోంది.
కాగా, తమను పరీక్షల నిమిత్తం తీసుకెళ్లి వేధింపులకు గురి చేశారని వారు ఆరోపించారు. బాధిత యువతి సెల్ఫోన్ ఎలా పగిలిపోయిందని పదే పదే సిబిఐ ప్రశ్నిస్తోందని అన్నారు. తాము బాధితురాలి బంధువులను అనుమానించడం లేదని.. వారి నుంచి వివరాలు సేకరించేందుకే వారిని ప్రశ్నిస్తున్నామని సిబిఐ అధికారులు చెబుతున్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications