ప్రచార పిచ్చి పట్టిందా?, ఒక్కరాత్రిలోనే..: ప్రకాష్ రాజ్కు బీజేపీ హెచ్చరిక
Recommended Video

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ తన కంటే పెద్దనటుడని వ్యాఖ్యానించిన బహుభాషా నటుడు ప్రకాశ్రాజ్పై కన్నడ బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారమిక్కడ ఎంపీ శోభా కరంద్లాజే, ఎమ్మెల్యే సురేశ్కుమార్ మీడియాతో మాట్లాడారు.
ప్రచార పిచ్చి ఉంటే ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలి గానీ.. ఉన్నత పదవుల్లో ఉన్నవారిపై విచక్షణారహితంగా మాట్లాడకూడదని మండిపడ్డారు. ప్రధానిని విమర్శిస్తే రాత్రికి రాత్రే జాతీయస్థాయిలో పేరు వస్తుందనే భ్రమలో నోరు జారొదంటూ హెచ్చరించారు.

కాగా, గౌరీలంకేశ్ హత్యపై ప్రధాని మౌనానికి నిరసనగా తాను జాతీయ అవార్డులు వెనక్కి ఇస్తానని అన్నట్లు వచ్చిన వార్తలను ప్రకాశ్రాజ్ మంగళవారం తోసిపుచ్చారు. ఎంతో కష్టపడితే దక్కిన పురస్కారాలని.. వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని అన్నారు. అంతేగాక, అవి దక్కినందుకు ఎంతో గర్వపడుతున్నానని, వాటిని తిరిగి ఇచ్చేంత మూర్ఖుడిని కాదని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications