దీదీ కాలుకి గాయం.. వీడియో మీమ్స్.. బీజేపీ- టీఎంసీ మధ్య వార్
బెంగాల్ ప్రచారం హీటెక్కింది. బీజేపీ- టీఎంసీ మధ్య వార్ జరుగుతోంది. అయితే ఇటీవల మమతా బెనర్జీ గాయపడ్డ సంగతి తెలిసిందే. దానిపై అప్పట్లో వివాదం చెలరేగింది. ఒక కాలుకు దెబ్బ తగిలితే మరో కాలుకు పట్టి వేసుకోవడంతో నవ్వుల పాలయ్యారు. దీనికి సంబంధించి బీజేపీ మీమ్స్ కూడా తయారు చేసింది.

సానుభూతితో బెంగాల్లో విజయం సాధించాలని దీదీ చూస్తున్నారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి వీడియోను రూపొందించారు. దానిని బీజేపీ శ్రేణులు షేర్ చేస్తున్నారు. ఆమె కాలు ఊపే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
దీదీని విమర్శించడంపై టీఎంసీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. ఇదేంటి అని ఫైర్ అవుతున్నారు. తమ సీఎంను అవమానించడం ఏంటీ అని విరుచుకుపడ్డారు. ఈ మేరకు మంత్రి శశి పంజా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ చేస్తోన్న ఆరోపణలను టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా మండిపడ్డారు.
More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications