బడ్జెట్ ఎఫెక్ట్: మొబైల్స్, ల్యాప్టాప్ ధరలు పెరిగే ఛాన్స్
Recommended Video

న్యూఢిల్లీ: బడ్జెట్ దెబ్బతో మొబైల్స్ ధరలు పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీని పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో మొబైల్ ధరలను పెరిగే అవకాశం ఉంది.
దేశీయ మొబైల్ పరిశ్రమకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొనే మొబైల్ పరికరాల విడి విబాగాలపై కష్టమ్స్ డ్యూటీని పెంచాలని నిర్ణయం తీసుకొన్నారు.

దేశంలోనే అన్ని రకాల వస్తువులను తయారు చేసే విధంగా మేకిన్ ఇండియాను ప్రోత్సహించాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీనికి గాను కేంద్రప్రభుత్వం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొనే మొబైల్ పరికరాలపై భారీగా కష్టమ్స్ డ్యూటీని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.
కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుండి 20 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం కారణంగా మొబైల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications