రిలయన్స్ కమ్యూనికేషన్స్కు షాక్: దివాలా కోర్టుకు ఈడ్చిన చైనా బ్యాంకు
అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ను చైనా డెవలప్మెంట్ బ్యాంకు (సీడీబీ) దివాలా కోర్టుకు ఇడ్చింది. ఈ వార్తలు సంచలనం రేపాయి.
ముంబై: అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ను చైనా డెవలప్మెంట్ బ్యాంకు (సీడీబీ) దివాలా కోర్టుకు ఇడ్చింది. ఈ వార్తలు సంచలనం రేపాయి.
పదకొండువేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను వసూలు చేసుకునేందుకు గాను కోర్టులో ఆర్కామ్ దివాలాకు బ్యాంకు దరఖాస్తు చేసిందని తెలుస్తోంది. ఆర్కామ్ సురక్షిత అప్పుల్లో 37 శాతానికి పైగా సీబీడీదే.

అప్పులు వసూలు చేసుకునేందుకు నవంబర్ 24న నేషనల్ లా ట్రైబ్యునల్క సీబీడీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై ఆర్ కామ్ వివరణ ఇచ్చింది. ఆ బ్యాంకు చెప్పినట్లుగా తమకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పింది.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications