రిలయన్స్ కమ్యూనికేషన్స్కు షాక్: దివాలా కోర్టుకు ఈడ్చిన చైనా బ్యాంకు
అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ను చైనా డెవలప్మెంట్ బ్యాంకు (సీడీబీ) దివాలా కోర్టుకు ఇడ్చింది. ఈ వార్తలు సంచలనం రేపాయి.
ముంబై: అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ను చైనా డెవలప్మెంట్ బ్యాంకు (సీడీబీ) దివాలా కోర్టుకు ఇడ్చింది. ఈ వార్తలు సంచలనం రేపాయి.
పదకొండువేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను వసూలు చేసుకునేందుకు గాను కోర్టులో ఆర్కామ్ దివాలాకు బ్యాంకు దరఖాస్తు చేసిందని తెలుస్తోంది. ఆర్కామ్ సురక్షిత అప్పుల్లో 37 శాతానికి పైగా సీబీడీదే.

అప్పులు వసూలు చేసుకునేందుకు నవంబర్ 24న నేషనల్ లా ట్రైబ్యునల్క సీబీడీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై ఆర్ కామ్ వివరణ ఇచ్చింది. ఆ బ్యాంకు చెప్పినట్లుగా తమకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పింది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications