కంప్యూటర్ క్లాస్లో 8వ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ ప్రయివేటు పాఠశాలలోని కంప్యూటర్ బోధించే ఉపాధ్యాయుడు ఏడో తరగతి విద్యార్థిని పట్ల తరగతి గదిలో అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం నాడు బాధిత బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది.
ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఆనంద్ పర్బాద్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. దీంతో అతని పైన సదరు పీఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సదరు ఉపాధ్యాయుడు తమ కూతురుని గత కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని, తమ కూతురునే కాకుండా ఇంకా మిగతా బాలికలను కూడా వేధిస్తున్నాడని తల్లిదండ్రులు చెప్పారని తెలుస్తోంది.
తమ కూతురు కంప్యూటర్ క్లాసులకు అటెండ్ అయ్యేందుకు ఇష్టపడటం లేదని, తాము ప్రశ్నించడంతో తమ కూతురు అసలు విషయం చెప్పిందని ఆ తల్లిదండ్రులు చెప్పారని పోలీసులు చెప్పారు.
బాధిత బాలిక తల్లిదండ్రులు, ఇతర బాధిత బాలికల కుటుంబ సభ్యులు, ఇతరులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం సమాచారం మేరకు కంప్యూటర్ క్లాసుల కోసం యాజమాన్యం ప్రయివేటు కంప్యూటర్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిందితుడు కూడా ఓ కంప్యూటర్ సంస్థకు చెందిన వాడని చెబుతున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications