కాగ్నిజెంట్ టెక్నాలజీలో ముగ్గురు కొత్త డైరెక్టర్లు, ఇన్వెస్టర్లకు రూ.22,831 కోట్లు
ఐటి దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్ కార్ప్ తన కంపెనీల్లో కొత్త డైరెక్టర్లను నియమించుకొంది. ఇరియంట్ మేనేజ్ మెంట్ ఇత్తిళ్ళకు తలొగ్గి ముగ్గురు కొత్త డైరెక్టర్లను నియమించుకొనేందుకు సమ్మతించింది.
బెంగుళూరు:ఐటి దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్ కార్ప్ తన కంపెనీలోకి కొత్త డైరెక్టర్లను నియమించుకొంది.తన ప్రధాన పెట్టుబడిదారి ఇరియంట్ మేనేజ్ మెంట్ ఒత్తిళ్ళకు తలొగ్గి ముగ్గురు కొత్త డైరెక్టర్లను నియమించుకొనేందుకు సమ్మతించింది.

ఇన్వెస్టర్లకు 3.4 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ,22,831 కోట్లను తిరిగి ఇవ్వడానికి సమ్మతించింది.నవంబర్ లో ఇలియట్ కు 4 శాతం కంటే ఎక్కువ స్టాక్ ఉంది. షేర్ హోల్డర్ విలువను పెంచేందుకు ఈ ఐటి సర్వీస్ ప్రోవైడర్ మరింత సహకరించాలని ఇలియట్ ఎప్పటినుండో వాదిస్తోంది.
ఈ మేరకు ఒత్తిళ్ళకు తలొగ్గిన కంపెనీ బోర్డు వచ్చే రెండేళ్ళలో షేర్ హోల్డర్స్ కు రూ.22,831 కోట్లకు పైగా కేటాయించే ప్లాన్ ను బుదవారం ఆమోదం తెలిపింది.షేర్ల బై బ్యాక్ , డివిడెంట్ రూపంలో ఈ మొత్తాన్ని ఐటీ దిగ్గజం షేర్ హోల్డర్స్ కు కేటాయించనుంది.
201718 ఆర్థిక సంవత్సరంలో తొలి క్వార్టర్ లో 1.5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను రెండో క్వార్టర్ లో 1.2 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను పున:కొనుగోలు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications