అహ్మద్ పటేల్కు కరోనా పాజిటివ్, ఐసోలేషన్లో ఉండాలని ట్వీట్..
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి నమ్మిన బంటు, సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్కు కరోనా వైరస్ సోకింది. తనకు పాజిటివ్ నిర్దారణ అయ్యిందని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారు హోం ఐసోలేషన్లో ఉండాలని కోరారు. ఆయన కూడా ఇంటి వద్ద ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
అహ్మద్ పటేల్ వయస్సు 70కి పైగా ఉంటాయి. అయితే వృద్దులకు వైరస్ సోకొద్దని.. తగ్గడం కష్టమని వైద్యులు చెబుతున్నారు. అయితే చాలా మంది వృద్దులు వైరస్ను జయించిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అయితే రికవరీ సంఖ్య కూడా పెరుగుతోంది. రికవరీ రేటు 83.53 శాతం ఉందని వైద్యాధికారులు వెల్లడించారు. మార్చి 25వ తేదీన లాక్ డౌన్ విధించినప్పటీ నుంచి రికవరీ రేటు మెరుగుపడుతుండటం విశేషం.

మరోవైపు వ్యాక్సిన్ ప్రయోగ దశ చివరికీ వచ్చింది. ఈ ఏడాది చివరీ వరకు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో మాత్రం ఏప్రిల్ నాటికి ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ ఇస్తామని ట్రంప్ తెలిపారు.
I have tested positive for Covid19. I request all those who came in close contact with me recently, to self isolate
— Ahmed Patel (@ahmedpatel) October 1, 2020
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications