భార్యాభర్తలు: ఒకరినొకరు గొడ్డలితో నరుక్కున్నారు

Couple kill each other in Hardoi
హర్దోయ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్‌లోని రాఘవ్‌పూర్వ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు భార్యాభర్తలు ఒకరినొకరు గొడ్డళ్లతో దాడి చేసుకుని మృతి చెందారు. ఈ హత్యలకు కుటుంబకలహాలే కారణంగా తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంత్రం రమాకాంత్(30), గుడియా(28) అనే దంపతులు గొడవపడ్డారు. వివాదం మరింత ముదరడంతో గొడ్డలితో పరస్పరం దాడి చేసుకున్నారు.

తీవ్రంగా గాయపడిన వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. భార్యాభర్తలు గొడవపడటానికి గల కారణాలు తెలియరాలేదు.

పిడుగుపాటుకు ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్: పిడుగుపాటుకు ముగ్గురు మరణించిన విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తలకొండపల్లి మండలం వెలిజాల్‌లో పిడుగుపడి ముగ్గురు మరణించగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+