కేజ్రీవాల్ కు పెద్ద షాక్ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. డీడీసీఏ స్కాంపై విచారణకు చట్టబద్దత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విచారణ కమీషన్ ఏర్పాటు రాజ్యంగ విరుద్దమని కేంద్రం పేర్కొంది.
డీడీసీఏ స్కాంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రమేయం తేల్చేందుకు విచారణ కమిషన్ ను ఆప్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డీడీసీఏ స్కాంకు, అరుణ్ జైట్లీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం కావాలనే డీడీసీఏ కుంబకోణంలో అరుణ్ జైట్లీని రక్షించడానికి ప్రయత్నిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అశుతోష్ ఆరోపించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం డీడీసీఏ విచారణను అడ్డుకుంటున్నదని మండిపడ్డారు.
డీడీసీఏ స్కాంలో అరుణ్ జైట్లీ ప్రమేయం లేకపోతే విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు అంత భయం అని ప్రశ్నిస్తున్నారు. డీడీసీఏ కుంబకోణంలో అరుణ్ జైట్లీ ఏ తప్పు చెయ్యకపోతే పూర్తిగా సహకరించాలని ఆప్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications