కేజ్రీవాల్ కు పెద్ద షాక్ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. డీడీసీఏ స్కాంపై విచారణకు చట్టబద్దత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విచారణ కమీషన్ ఏర్పాటు రాజ్యంగ విరుద్దమని కేంద్రం పేర్కొంది.
డీడీసీఏ స్కాంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రమేయం తేల్చేందుకు విచారణ కమిషన్ ను ఆప్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డీడీసీఏ స్కాంకు, అరుణ్ జైట్లీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం కావాలనే డీడీసీఏ కుంబకోణంలో అరుణ్ జైట్లీని రక్షించడానికి ప్రయత్నిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అశుతోష్ ఆరోపించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం డీడీసీఏ విచారణను అడ్డుకుంటున్నదని మండిపడ్డారు.
డీడీసీఏ స్కాంలో అరుణ్ జైట్లీ ప్రమేయం లేకపోతే విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు అంత భయం అని ప్రశ్నిస్తున్నారు. డీడీసీఏ కుంబకోణంలో అరుణ్ జైట్లీ ఏ తప్పు చెయ్యకపోతే పూర్తిగా సహకరించాలని ఆప్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications