జుహు బీచ్కు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం(ఫొటో)
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో గురువారం రాత్రి జుహు తీరానికి 30 అడుగుల తిమింగలం కొట్టుకొచ్చింది. రాత్రి 10గంటల ప్రాంతంలో తిమింగలాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
అధికారులు సముద్ర తీరానికి చేరుకొని తిమింగలం ఎలా చనిపోయిందో పరిశీలిస్తున్నారు. కాగా, ఆ తిమింగలాన్ని చూసేందుకు భారీగా ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు.

ఇటీవల తమిళనాడులోని ట్యుటీకోరిన్ జిల్లాలో తిరుచందూర్ వద్ద సముద్ర తీరానికి దాదాపు వంద తిమింగలాలు కొట్టుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిలో చాలా వరకు మరణించాయి.
30 feet Whale on juhu beach .. What's happening in Mumbai ??? pic.twitter.com/0KBzND1zbB
— Sameera Gawandi (@sameeratweeter) January 29, 2016 More From
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications