ఆర్టిస్ట్ హేమ, లాయర్ హత్య: 'భర్తే చంపి ఉంటాడు'
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆర్టిస్ట్ హేమా ఉపాధ్యాయ, ఆమె న్యాయవాది హత్యలో.. హేమ భర్త చింతన్ వైపు ఆమె కుటుంబ సభ్యులు వేలు చూపిస్తున్నారు. పోలీసులు కూడా భర్త చింతన్ ఉపాధ్యాయ కోణంలోను విచారణ జరుపుతున్నారు.
తాజాగా, హేమా ఉపాధ్యాయ కజిన్ బ్రదర్ దీపక్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ... ఈ హత్యలో చింతన్ ఉపాధ్యాయ పాత్ర ఉందని తాను, తన కుటుంబ సభ్యులు బలంగా అనుమానిస్తున్నామని చెప్పారు.

ప్రధాన నిందితుడు విద్యాధర్ రాజ్ భర్, మరికొందరు రూ.5 లక్షల కోసం చంపారనే విషయానని తాము నమ్మడం లేదన్నారు. ఆమె విద్యాధర్కు గతంలో ఆర్థికంగా సహకరించిందన్నారు. ఆ డబ్బును తిరిగి ఇవ్వమని కూడా ఎప్పుడూ హేమ విద్యాధర్ను అడగలేదన్నారు.
కొన్నేళ్ల క్రితం చింతన్.. హేమను బెదిరించారని చెప్పారు. మరోవైపు, కేసును విచారిస్తున్న పోలీసులు మాట్లాడుతూ... మృతదేహం లభ్యం కాగానే దానిని గుర్తించి, కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకున్నామని చెప్పారు. చింతన్ పైన అనుమానాలు వ్యక్తం చేసినట్లు చెప్పారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications