మోడీ ఫిర్యాదు: శ్రీనివాసన్, మీయప్పన్ల పైన ఎఫ్ఐఆర్
జైపూర్: బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) మాజీ కమిషనర్ లలిత్ మోడీ ఫిర్యాదుతో శ్రీనివాసన్తో పాటు ఆయన అల్లుడు గురునాత్ మీయప్పన్ల పైన ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఐపిఎల్ 6లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్రాయల్స్ ఆటను ఫిక్స్ చేశారన్న అభియోగంతో వీరి పైన లలిత్ మోడీ తరఫు న్యాయవాది మహ్మద్ అబ్ధి శుక్రవారం రాజస్థాన్లోని ఓ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అబ్ధి అక్టోబర్ 26, 28 తేదీలలో స్థానిక కోర్టులో శ్రీనివాసన్, గురునాథ్ మీయప్పన్ ల పైన ఫిర్యాదు చేశాడు. ఈ ఆరోపణల పైన దర్యాఫ్తు జరిపించాలని జైపూర్ పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో జ్యోతి నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications