ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ప్రమాదం.. మంటలను ఆర్పిన సిబ్బంది
భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద బుధవారం ప్రమాదం జరిగింది. ఇదీ చిన్న ప్రమాదం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సిబ్బంది రంగంలోకి మంటలను ఆర్పివేశారు. కడపటి వార్త అందేసరికి ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికీ ఎలాంటి గాయలు కాలేదు. ప్రమాదం జరిగే సమయంలో షిప్ కార్వార్ వద్ద నడుస్తోంది. ఓడ సిబ్బంది ఆన్ బోర్డు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయం కాలేదని నౌకాదళం ప్రకటించింది. ఘటనపై బోర్డు ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీచేసింది. కానీ ప్రమాదంతో దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. మంటలు రావడానికి గల కారణం విచారణలో తేలనుంది. కుట్ర కోణంపై కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది.

More From
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications