సీబీఐ చరిత్రలోనే తొలిసారిగా ఇలా జరగబోతోంది..
కేసు విచారణ సమయంలో రంజిత్ సిన్హా సీబీఐ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో కుంభకోణంలో నిందితులుగా ఉన్న పలువురు వ్యక్తులు.. రంజిత్ ను ఆయన నివాసంలో కలిసినట్టుగా ఆరోపణలు వచ్చాయి.
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్గా పనిచేసిన ఓ వ్యక్తిని సీబీఐ చీఫ్ విచారించనుండటం దేశ చరిత్రలో తొలిసారిగా చోటు చేసుకోనుంది. బొగ్గు కుంభకోణం విచారణలో మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా పాత్రపై పలు అభియోగాలు ఉండటంతో ఆయనపై సీబీఐ విచారణకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సోమవారం నాడు సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేయగా.. రంజిత్ ను విచారించబోయే సీబీఐ టీమ్ కు అలోక్ వర్మ నేత్రుత్వం వహించనున్నారు. కాగా, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో బొగ్గు కుంభకోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్టుగా అప్పట్లో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి.

కేసు విచారణ సమయంలో రంజిత్ సిన్హా సీబీఐ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో కుంభకోణంలో నిందితులుగా ఉన్న పలువురు వ్యక్తులు.. రంజిత్ ను ఆయన నివాసంలో కలిసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. బొగ్గు కుంభకోణంలో సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేలా అప్పట్లో రంజిత్ ప్రయత్నించారని సుప్రీం కోర్టు గతంలో నియమించిన దర్యాప్తు కమిటీ నివేదిక సమర్పించింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications