శ్రీనగర్ సరిహద్దు: ఐదు మంది ఉగ్రవాదులు అంతం
శ్రీనగర్: భారత్ లోకి అక్రమంగా చోరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాదులపై భారత సైన్యం కాల్పులు జరిపింది. ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు పాల్పడంతో ఐదు మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు. వారు జరిపిన కాల్పులలో భారత్ జవాను మరణించాడు.
శ్రీనగర్ లోని బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద శుక్రవారం రాత్రి భారత్ సైన్యం గస్తి తిరుగుతున్నది. ఆ సందర్బంలో అత్యాధునిక ఆయుధాలు చేత పెట్టుకున్న ఉగ్రవాదులు సరిహద్దు రేఖ దాటి భారత్ లోకి చోరబడటానికి ప్రయత్నించారు.

విషయం పసిగట్టిన భారత సైన్యం కాల్పులు జరిపింది. ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు పాల్పడటంతో ఆ ప్రాంతంతో తుపాకుల తూటాల మోతతో దద్దరిల్లింది. చాల సేసు అక్కడ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఐదు మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు.
భారత్ జవాను మరణించాడని అర్మీ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం నుండి భారత్ లోకి చొరబడటానికి చాల మంది ఉగ్రవాదులు ప్రయత్నించారని, ఐదు మంది మరణించగా చాల మంది కాలికి బుద్ది చెప్పి అక్కడి నుండి పరారైనారని అర్మీ అధికారులు తెలిపారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications