శ్రీనగర్ సరిహద్దు: ఐదు మంది ఉగ్రవాదులు అంతం
శ్రీనగర్: భారత్ లోకి అక్రమంగా చోరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాదులపై భారత సైన్యం కాల్పులు జరిపింది. ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు పాల్పడంతో ఐదు మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు. వారు జరిపిన కాల్పులలో భారత్ జవాను మరణించాడు.
శ్రీనగర్ లోని బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద శుక్రవారం రాత్రి భారత్ సైన్యం గస్తి తిరుగుతున్నది. ఆ సందర్బంలో అత్యాధునిక ఆయుధాలు చేత పెట్టుకున్న ఉగ్రవాదులు సరిహద్దు రేఖ దాటి భారత్ లోకి చోరబడటానికి ప్రయత్నించారు.

విషయం పసిగట్టిన భారత సైన్యం కాల్పులు జరిపింది. ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు పాల్పడటంతో ఆ ప్రాంతంతో తుపాకుల తూటాల మోతతో దద్దరిల్లింది. చాల సేసు అక్కడ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఐదు మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు.
భారత్ జవాను మరణించాడని అర్మీ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం నుండి భారత్ లోకి చొరబడటానికి చాల మంది ఉగ్రవాదులు ప్రయత్నించారని, ఐదు మంది మరణించగా చాల మంది కాలికి బుద్ది చెప్పి అక్కడి నుండి పరారైనారని అర్మీ అధికారులు తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications