ఉద్యోగులకు బంపరాఫర్, ఎయిరిండియాలో వాటా అమ్మకానికి గ్రీన్ సిగ్నల్
కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఎప్పటి నుండో ఊరిస్తున్న 7వ, వేతన సంఘం సిఫారసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.బుదవారం నాటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణ
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఎప్పటి నుండో ఊరిస్తున్న 7వ, వేతన సంఘం సిఫారసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.బుదవారం నాటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.
మంత్రివర్గ సమావేశ వివరాలను కేంద్రఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. జూలై నెల జీతం నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సవరించిన సిఫారసుల మేరకు అలవెన్స్ లు పొందుతారని స్పష్టం చేశారు.

బేసిక్ వేతనంపై x,y,z కేటగిరి నగరాల్లో గృహఅద్దె అలవెన్స్ రేటును 24 శాతం, 16శాతం, 8 శాతం చెల్లించనుంది. అలాగే డిఏ 50 శాతం దాటితే హెచ్ ఆర్ 27 శాతం, 18 శాతం, 16 శాతం, 8 శాతం చెల్లించనుంది. డిఏ వంద శాతం దాటితే 30 శాతం, 20 శాతం, 10 శాతం చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది.
అతి తక్కువ కేటగిరి ఉద్యోగులకు పర్సంటేజ్ స్థానంలో రూ.5400, రూ.3600. రూ.1800గా ఉంటుంది. ఆసుపత్రి అలవెన్స్ రూ.2070 నుండి రూ.4100 నుండి రూ.7200 కు పెరగనుంది. అలాగే పెన్షనర్లకు ఇప్పటివరకు ఇచ్చే మెడికల్ అలవెన్స్ రెట్టింపు చేసినట్టు జైట్లీ ప్రకటించారు.
రూ.500 బదులుగా రూ.వెయ్యి చెల్లిస్తామన్నారు. సైనికులకు ఇచ్చే రేషన్ ను ఇక మీద నగదురూపంలో చెల్లించనున్నట్టు చెప్పారు. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు.దీంతో రూ.30,748 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది. దీంతో బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామన్నారు. దీంతో రూ.30,748 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది.
దీంతో సుమారు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,58లక్షల పించన్ దారులకు లబ్ది చేకూరనుంది. మరో వైపు ఎయిండియా వాటా అమ్మకానికి కూడ మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకారం క్యాబినెట్.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications