పెట్రోల్ ధరలు త్వరలో తగ్గున్నాయి: ధర్మేంధ్రప్రధాన్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గే సమయం ఆసన్నమైందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. గత కొంతకాలంగా ధరలు పెరుగుతూ వచ్చాయని, దీనిపై ప్రజల్లో కొంత అసహనం కలిగిన మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు.
అమెరికాలో వరుస తుపానుల కారణంగానే ముడి చమురు ఉత్పత్తి తగ్గి ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు.పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడం ఇప్పటికే మొదలైందని చెప్పారు.

మరికొన్ని రోజుల్లో తగ్గుదల స్పష్టంగా తెలుస్తుందని మంత్రి ధర్మేంధ్రప్రధాన్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వస్తు సేవల పన్ను పరిధిలోకి 'పెట్రో' ఉత్పత్తులను చేర్చే అంశమై కసరత్తు జరుగుతోందన్నారు.
కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అడ్డుపడుతున్నాయని అన్నారు. వారి అభ్యంతరాలను పరిశీలించి, వ్యాపారులు, వాహనదారులకు మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంటామని ప్రధాన్ వెల్లడించారు.
More From
-
పెట్రోల్ బంకుల్లో కిరోసిన్ -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications