బళ్లారి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి: సుప్రీంకు గాలి
న్యూఢిల్లీ: బళ్లారి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై రెండు వారాల్లో అభిప్రాయం చెప్పాలని న్యాయస్థానం సిబిఐని ఆదేశించింది.
ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితుడైన ఆయనకు జనవరిలో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. పాస్పోర్టును సిబిఐ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు షరతులు విధించింది.

దానికితోడు అనంతపురం, కడప, బళ్లారిలకు వెళ్లరాదని, కేసులో సాక్షులను ప్రభావితం చేయడానికి గానీ సాక్ష్యాలను తారుమారు చేయానికి గానీ పూనుకోవద్దని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆయనకు ఐదు షరతులు విధించింది. మూడేళ్ల నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications