బళ్లారి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి: సుప్రీంకు గాలి
న్యూఢిల్లీ: బళ్లారి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై రెండు వారాల్లో అభిప్రాయం చెప్పాలని న్యాయస్థానం సిబిఐని ఆదేశించింది.
ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితుడైన ఆయనకు జనవరిలో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. పాస్పోర్టును సిబిఐ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు షరతులు విధించింది.

దానికితోడు అనంతపురం, కడప, బళ్లారిలకు వెళ్లరాదని, కేసులో సాక్షులను ప్రభావితం చేయడానికి గానీ సాక్ష్యాలను తారుమారు చేయానికి గానీ పూనుకోవద్దని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆయనకు ఐదు షరతులు విధించింది. మూడేళ్ల నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు.
More From
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications