గాల్వాన్ ఘర్షణ తర్వాత దిగజారిన పరిస్థితి: విదేశాంగశాఖ మంత్రి జై శంకర్
గాల్వాన్ వ్యాలీ వద్ద ఉద్రిక్తతతో భారత్-చైనా మధ్య సంబంధాలు దిగజారుతూ వస్తోన్నాయి. ఇరు దేశాల సైన్యం మొహరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాల్వాన్ ఘర్షణతో ఇరు దేశాల మధ్య ప్రజా, రాజకీయ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిందని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. ఏసియా సొసైటీ నిర్వహించిన సదస్సులో వర్చువల్ విధానంలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. 1993 నుంచి ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు ఉన్నాయని గుర్తుచేశారు.

అందులో సరిహద్దు ప్రాంతాల్లో తక్కువ బలగాల మొహరింపు.. సరిహద్దు వద్ద భద్రత ఎలా చేపట్టాలి.. బోర్డర్ వద్ద ఇరుదేశాలకు చెందిన బలగాలు ఎలా వ్యవహరించాలనే అంశం ఉందని జై శంకర్ తెలిపారు. కానీ దీనిని ఉల్లంఘించడంతో ఘర్షణ జరిగిందని తెలిపారు. జూన్ 15వ తేదీన ఏం జరిగింది అని ప్రశ్నించారు. దీంతో 1975 తర్వాత తొలిసారి యుద్ద మేఘాలు కమ్ముకున్నాయని చెప్పారు.
Recommended Video
జూన్ 15వ తేదీన తూర్పు లడాఖ్ వద్ద గల గాల్వాన్ వ్యాలీ వద్ద భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ నెలకొంది. రాళ్లతో దాడి చేయడంతో కల్నల్ సంతోష్ సహా 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందారు. ఇక అప్పటినుంచి సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications