ఈవీఎంల ట్యాంపరింగ్ ను నిరూపిస్తా: ఈసీకి కేజ్రీవాల్ సవాల్
ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. తనకు 72 గంటల సమయమిస్తే ఈవీఎంల సమాచారాన్ని తారుమారు చేయగలనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
న్యూఢిల్లీ:ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. తనకు 72 గంటల సమయమిస్తే ఈవీఎంల సమాచారాన్ని తారుమారు చేయగలనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ విషయమై మరోసారి చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల సందర్భంగా ఏ మీట నొక్కినా బిజెపికే ఓటు పడినట్టుగా అధికారులు గుర్తించారు.ఈ విషయమై విపక్షాలు అధికార బిజెపిపై విరుచుకుపడ్డాయి.
దీన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో జరిగే మున్సిఫల్ ఎన్నికల్లో కూడ బ్యాలెట్ పత్రాలను ఉపయోగించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది.

తనకు 72 గంటల సమయాన్ని కేటాయిస్తే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని నిరూపిస్తానని అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి సవాల్ విసిరారు.
ఈసీ, నిపుణులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే తాను నిరూపిస్తానని ఆయన సవాల్ విసిరారు. బ్యాలెట్ పేపర్లు తప్ప మరో ఆఫ్షన్ లేదన్నారాయన.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications