చెన్నైకి గవర్నర్ విద్యాసాగర్ రావ్: రాజ్ నాథ్ సింగ్ ఏం చెప్పారు ? టెన్షన్ మొదలైయ్యింది !
తమిళానాడు రాజకీయాలు రవసవత్తరంగా మారడంతో ఆరాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ శనివారం చెన్నై చేరుకుంటున్నారు.
చెన్నై: తమిళానాడు రాజకీయాలు రవసవత్తరంగా మారడంతో ఆరాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ శనివారం చెన్నై చేరుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర్ రావ్ తో భేటీ కానున్నారు.
అన్నాడీఎంకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేసి తిరుగుబాటు చేసిన సమయంలో గవర్నర్ విద్యాసాగర్ రావ్ చెనై చేరుకోవడంతో టెన్షన్ మొదలైయ్యింది.

గవర్నర్ విద్యాసాగర్ రావ్ ను టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు కలిసే అవకాశం ఉందని తెలిసింది. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు స్టాలిన్ గవర్నర్ తో భేటీ అయ్యి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వాలని విద్యాసాగర్ రావ్ కు మనవి చెయ్యడానికి సిద్దం అయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో చర్చలు జరిపిన తరువాత గవర్నర్ విద్యాసార్ రావ్ చెన్నై చేరుకుంటున్న సందర్బంగా తమిళనాడులోని ప్రభుత్వానికి టెన్షన్ మొదలైయ్యింది.
Recommended Video

-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications