కశ్మీర్లో రెచ్చిపోయిన ముష్కరులు.. బీజేపీ నేత ఇంటిపై గ్రనేడ్తో దాడి, ఐదుగురికి గాయాలు
జమ్ముకశ్మీర్లో ఆగంతకులు మళ్లీ రెచ్చిపోయారు. రాజౌరి జిల్లాలో బీజేపీ నేత జస్బీర్ సింగ్ ఇంటిపై గ్రనేడ్ దాడి చేశారు. దాడిని జమ్ము ఏడీజీపీ ధృవీకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఖండ్లీ ఏరియాలో గల సింగ్ ఇంటిపై దాడి చేశారని పేర్కొన్నారు. దాడిలో ఐదుగురు గాయపడ్డారని తెలిపారు. వెంటనే వారిని సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు కశ్మీర్ కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు- ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిాయి. ఇద్దరు భద్రతా సిబ్బంది సహా నలుగురు గాయపడ్డారు. బీఎస్ఎఫ్ కాన్వాయ్పై ముష్కరులు దాడి చేయడంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. కాన్వాయ్ జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా.. మల్ పోర వద్ద గల జాతీయ రహదారిపై కాల్పులు జరిగాయి.

Recommended Video
ఇటు బీజేపీ నేత ఇంటిపై గ్రనేడ్ దాడి అంశం కూడా కలకలం రేపింది. దాడితో రాజౌరి సెక్టార్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత కొంతకాలంగా కశ్మీర్ స్తబ్దుగా ఉంది. కానీ ఇటీవల వరసగా.. దాడులు జరుగుతుూనే ఉన్నాయి. ముష్కరులకు భద్రతాదళాలు ధీటుగా బదులు ఇస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications