విషాదం:పెళ్ళి మండపంలోనే వరుడు మృతి, వధువు ఇలా..
వివాహం రోజునే ఓ వ్యక్తి మరణించాడు. పెళ్ళి మండపంలోనే తాళికట్టే సమయానికి గుండెపోటుతో కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలిస్తే ఆయన గుండెపోటుతో మరణించాడని డాక్టర్లు ధృవీకరించారు.
కర్ణాటక:వివాహం రోజు చాలా మంది జీవితంలో మరిచిపోలేని రోజు.జీవితాంతం తమ పెళ్ళిరోజును గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ భావిస్తుంటారు.అయితే పెళ్ళి చేసుకొనే రోజునే విషాదం చోటుచేసుకొంది . తాళికట్టడానికి ముందే వరుడు గుండెపోటుతో మరణించిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకొంది.
కర్ణాటక రాష్ట్రంలోని తమకూరు తాలూకా మల్లసంద్ర గ్రామానికి చెందిన యువతితో వసంత్ కుమార్ కు వివాహం నిశ్చయమైంది.ఈ వివాహం కోసం రెండు కుటుంబాల సభ్యులు భారీగా ఏర్పాట్లు చేశారు.
శనివారం రాత్రి రిసెప్షన్ నిర్వహించారు. ఆదివారం ఉదయం తాళి కట్టాల్సి ఉంది. ఆదివారం ఉదయం వివాహ ముహుర్తంగా పండితులు నిర్ణయించారు.

అయితే పెళ్ళి మండపలంలోనే వరుడు వసంత్ కుమార్ కుప్పకూలాడు. వసంత్ కుమార్ తాళికట్టే ముందు పెళ్ళిమంటపంలోనే కుప్పకూలాడు.
అయితే అతణ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే ఆయన మరణించాడని వైద్యులు ప్రకటించారు. గుండెపోటు రావడంతో వసంత్ కుమార్ మరణించాడని వైద్యులు ప్రకటించారు.
అయితే ఈ విషయం తెలిసిన తర్వాత వధువు స్పృహ కోల్పోయింది. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకొన్నాయి.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications