విషాదం:పెళ్ళి మండపంలోనే వరుడు మృతి, వధువు ఇలా..
వివాహం రోజునే ఓ వ్యక్తి మరణించాడు. పెళ్ళి మండపంలోనే తాళికట్టే సమయానికి గుండెపోటుతో కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలిస్తే ఆయన గుండెపోటుతో మరణించాడని డాక్టర్లు ధృవీకరించారు.
కర్ణాటక:వివాహం రోజు చాలా మంది జీవితంలో మరిచిపోలేని రోజు.జీవితాంతం తమ పెళ్ళిరోజును గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ భావిస్తుంటారు.అయితే పెళ్ళి చేసుకొనే రోజునే విషాదం చోటుచేసుకొంది . తాళికట్టడానికి ముందే వరుడు గుండెపోటుతో మరణించిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకొంది.
కర్ణాటక రాష్ట్రంలోని తమకూరు తాలూకా మల్లసంద్ర గ్రామానికి చెందిన యువతితో వసంత్ కుమార్ కు వివాహం నిశ్చయమైంది.ఈ వివాహం కోసం రెండు కుటుంబాల సభ్యులు భారీగా ఏర్పాట్లు చేశారు.
శనివారం రాత్రి రిసెప్షన్ నిర్వహించారు. ఆదివారం ఉదయం తాళి కట్టాల్సి ఉంది. ఆదివారం ఉదయం వివాహ ముహుర్తంగా పండితులు నిర్ణయించారు.

అయితే పెళ్ళి మండపలంలోనే వరుడు వసంత్ కుమార్ కుప్పకూలాడు. వసంత్ కుమార్ తాళికట్టే ముందు పెళ్ళిమంటపంలోనే కుప్పకూలాడు.
అయితే అతణ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే ఆయన మరణించాడని వైద్యులు ప్రకటించారు. గుండెపోటు రావడంతో వసంత్ కుమార్ మరణించాడని వైద్యులు ప్రకటించారు.
అయితే ఈ విషయం తెలిసిన తర్వాత వధువు స్పృహ కోల్పోయింది. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకొన్నాయి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications