అమెరికాలో షీనా సంతోషంగా ఉన్నట్లు..: ఇంద్రాణి 'ఫేక్'
ముంబై: షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి గురించిన షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, పోలీసులు మరో విషయాన్ని గుర్తించారు. షీనా బోరాను ఏప్రిల్ 24, 2012న ఇంద్రాణి హత్య చేసింది. అనంతరం ఆమె బతికే ఉందని చెప్పేందుకు ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది.
షీనా బోరా పేరిట ఉన్న ఫేస్బుక్ అకౌంట్ ఫేక్ది అని కేసును విచారణ చేస్తున్న దర్యాఫ్తు అధికారులు చెప్పారు. కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా కూతురు షీనా పేరిట ఫేక్ అకౌంటు క్రియేట్ చేసిందని చెప్పారు.

ఫేక్ అకౌంటు క్రియేట్ చేసిన ఇంద్రాణీ.. దానిని ఆమె ఆపరేట్ చేసింది. షీనా పేరుతో దానిని కొనసాగించింది. అంతేకాదు, ఆమె షీనాకు చెందిన పలు ఫోటోలను తన భర్త పీటర్ ముఖర్జియాకు చూపించేది. తద్వారా షీనా అమెరికాలో సంతోషంగా ఉందనే అభిప్రాయం ఆయనలో కలిగించేది.
సమాచారం మేరకు, పోలీసుల విచారణ పీటర్ ముఖర్జీయా.... ఇంద్రాణి తనకు అమెరికాలో ఉన్న షీనా ఫోటోలు చూపించేదని, తద్వారా ఆమె సంతోషంగా ఉన్నట్లు తనకు చూపించేదని చెప్పారు. సైబర్ సెల్ నుంచి ఓ పోలీస్ టీం ఫేక్ అకౌంట్లలో ఇంద్రాణి రోల్ పైన పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications