చెన్నై నగరానికి రైళ్లలో నీటీ సరఫరా...! నీటీని అందిస్తున్న కేరళకు ధన్యవాదాలు.. పళని స్వామి
తమిళనాడు రాష్ట్ర్ర రాజధాని చెన్నై నగరం గత కొద్ది రోజులుగా తీవ్ర నీటి కొరతను ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే..అయితే తమిళనాడుకు నీటిని అందించేందుకు కేరళ ముందుకు వచ్చింది. తమ రాష్ట్ర్రం నుండి చెన్నైనగర వాసుల కోసం సుమారు 20 లక్షల లీటర్ల నీటిని ట్రాక్టర్ల ద్వార అందిస్తామని కేరళ ప్రభుత్వం తెలిపింది.అయితే ఈ నిర్ణయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ముందు తిరస్కరించారు.
ఈనేపథ్యంలోనే డీఎంకే అధినేత స్థాలిన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇది అవివేక చర్యగా అభివర్ణించారు. దీంతో నీటి ఎద్దడిపై సమీక్షించిన పళని స్వామి కేరళ ఇచ్చిన ఆఫర్ను నేడు అంగీకరించారు. ఇందుకోసం కేరళ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ కూడ పంపనున్నట్టు ప్రకటించారు.

మరోవైపు చెన్నై నగర వాసుల దాహం తీర్చేందుకు రైల్వే ద్వార జోలార్పెట్టాయి రిజర్వాయర్ నుండి ప్రతి రోజు 10 ఎమ్ఎల్డీ నిటీని పంపిణీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక రాజ్యసభలో కూడ తమిళనాడు నీడీ ఎద్దడి అంశాన్ని ఏఐఏడీఎంకే విజిలా సత్యనాథన్ లేవనెత్తారు. తక్షణమే చెన్నై నగర నీటి ఎద్దడిపై కేంద్రం జోక్యం చేసుకుని కావేరి నది నుండి నీటీ విడుదలకు చర్యలు చేపట్టాని ఆమే కోరారు.
ఇక చైన్నై నగరానికి నీటి సమస్య లేకుండా ప్రధాన వణరుగా ఉన్న ముళ్లపెరియార్ డ్యామ్లో అధికంగా నీటిని నిల్వ ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపిన ముఖ్యమంత్రి, ఇందుకోసం కెరళ ప్రభుత్వం సహకరించాలని పళని స్వామి కోరారు..
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications