Illegal affair: ఆసుపత్రిలో భార్య ఉద్యోగం, అంబులెన్స్ డ్రైవర్ తో ?, అక్కడే జల్సాలు, భర్త !
చెన్నై/కోయంబత్తూరు: భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న భార్య అక్కడ అంబులెన్స్ డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకుని జల్సాలు చేసింది. కరోనా వైరస్, లాక్ డౌన్ టైమ్ లో మంచి చాన్స్ చిక్కడంతో అంబులెన్స్ డ్రైవర్ ప్రియుడితో భార్య పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త ఆమెను చితకబాదేశాడు. తన భర్త బతికుంటే తన విలాసాలకు అడ్డుగా ఉంటాడని బావించిన భార్య ప్రియుడు, సోదరుడు, వారి స్నేహితులతో భర్త హత్యకు పక్కాస్కెచ్ వేసింది. ఇంట్లో ఉన్న భర్తను బయటకు పిలుచుకుని వచ్చిన భార్య మాట్లాడుతున్నట్లు నటించింది. అదే సమయంలో భార్య ప్రియుడు, హత్యకు స్కెచ్ వేసిన నిందితులు కత్తులు తీసుకుని ఇంటి ముందే భర్త గొంతు కోసేడం కలకలం రేపింది.
Illegal affair: భార్య ప్రియుడు, మర్మాంగాన్ని తుపాకితో కాల్చేసిన భర్త. గుత్తి ఢమాల్, ఇప్పుడు చెయ్యి !
ఇద్దరు పిల్లల తల్లి
తమిళనాడులోని
కోయంబత్తూరులోని
బండిపుత్తూరు
ప్రాంతంలో
సేతురాజారామ్
సింగ్
నివాసం
ఉంటున్నాడు.
ఆరు
సంవత్సరాల
క్రితం
సౌందర్య
అనే
యువతిని
సేతురాజారామ్
వివాహం
చేసుకున్నాడు.
సేతురాజారామ్,
సౌందర్య
దంపతులకు
ఇద్దరు
పిల్లలు
ఉన్నారు.
ఇద్దరు
పిల్లలు
పుట్టిన
తరువాత
సౌందర్య
తీరులో
మార్పు
వచ్చింది.
భార్యకు ఆసుపత్రిలో ఉద్యోగం
కోయంబత్తూరులోని ఇఎస్ఐ ఆసుపత్రిలో సౌందర్య ఉద్యోగం చేస్తున్నది. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్న సౌందర్యలో మార్పు రావడంతో రాజారామ్ అసహనంతో ఉన్నాడు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తరువాత తన గురించి, పిల్లల గురించి నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదని భార్య సౌందర్యతో ఆమె భర్త రాజారామ్ గొడవపడటం మొదలుపెట్టాడు.
అంబులెన్స్ డ్రైవర్ ప్రియుడు
ఇఎస్ఐ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్న గుణశేఖర్ తో సౌందర్య అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆసుపత్రిలో ప్రియుడు గుణశేఖర్ తో ఎంజాయ్ చేస్తున్న సౌందర్య ఆమె భర్తను పట్టించుకోవడం మానేసింది. కరోనా వైరస్, లాక్ డౌన్ టైమ్ లో కూడా ప్రియుడు గుణశేఖర్ తో ఎంజాయ్ చెయ్యడానికి మంచి చాన్స్ చిక్కడంతో అంబులెన్స్ డ్రైవర్ ప్రియుడితో భార్య సౌందర్య పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేసింది.
ఆసుపత్రిలో అన్ని జరిగిపోతే భర్త ఎందుకు ?
ఆసుపత్రిలోనే
అన్ని
జరిగిపోతుంటే
ఇక
ఇంట్లో
మొగుడు
ఎందుకు
?
అనే
రైంజ్
లో
సౌందర్య
ప్రవర్తించడం
మొదలుపెట్టింది.
తనకు
ఎందుకు
దూరంగా
ఉంటున్నావని,
బెడ్
రూమ్
లోకి
ఎందుకురావడం
లేదని
భర్త
రాజారామ్
అతని
భార్య
సౌందర్యతో
గొడవ
పెట్టుకున్నాడు.
ఇదే
విషయంలో
కొంతకాలం
భార్య,భర్తల
మద్య
పంచాయితీలు
జరిగాయి.
భార్య అక్రమ సంబంధం తెలిసిపోయింది
ఇఎస్ఐ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్న గుణశేఖర్ తో సౌందర్య అక్రమ సంబంధం పెట్టుకుందని, ఆసుపత్రిలోనే ప్రియుడు గుణశేఖర్ తో ఎంజాయ్ చేస్తోందని ఆమె భర్త రాజారామ్ కు తెలిసిపోయింది. భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త రాజారామ్ సౌందర్యను చితకబాదేశాడు.
భార్య మాస్టర్ ప్లాన్
తన భర్త రాజారామ్ బతికుంటే తన విలాసాలకు అడ్డుగా ఉంటాడని బావించిన భార్య సౌందర్య ఆమె ప్రియుడు గుణశేఖర్, ఆమె 17 ఏళ్ల సోదరుడు, వారి స్నేహితులతో భర్త హత్యకు పక్కాస్కెచ్ వేసింది. ఇంట్లో టీవీ చూస్తున్న భర్త రాజారామ్ ను ఇంటి బయటకు పిలుచుకుని వచ్చిన భార్య సౌందర్య అతనితో మాట్లాడుతున్నట్లు నటించింది. అదే సమయంలో ప్రియుడు గుణశేఖర్, సౌందర్య తమ్ముడు అతని ముగ్గురు మైనర్ స్నేహితులు వెళ్లి రాజారామ్ మీద కత్తులతో దాడి చేసి అతని గొంతు కోసేశారు.
కిలాడీ భార్య స్కెచ్ తో ?
కత్తులతో దాడి చేసి గొంతు కోసేయడంతో రాజారామ్ గట్టిగా కేకలు వేశాడు. చుట్టుపక్కల వాళ్లు రావడంతో గుణశేఖర్ తో పాటు సౌందర్య తమ్ముడు, అతని స్నేహితులు అక్కడి నుంచి పరారైనారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజారామ్ అతని భార్య సౌందర్య, గుణశేఖర్ అక్రమ సంబంధం గురించి పోలీసులకు చెప్పాడు. తన భర్త రాజారామ్ ను హత్య చెయ్యడానికి తామే స్కెచ్ వేశామని పోలీసుల విచారణలో సౌందర్య అంగీకరించింది.
ఎటూ కాకుండా పోయిన భార్య
సౌందర్య,
ఆమె
ప్రియుడు
గుణశేఖర్,
సౌందర్య
తమ్ముడు
(17)
తో
పాటు
అతని
ముగ్గురు
మైనర్
స్నేహితులను
పోలీసులు
అరెస్టు
చేశారు.
నలుగురు
మైనర్లను
బాలనేరస్తుల
కారాగారానికి
తరలించామని,
సౌందర్య,
ఆమె
ప్రియుడు
గుణశేఖర్
ను
జైలుకు
పంపించామని
కోయంబత్తూరు
పోలీసులు
చెప్పారు.
ప్రియురాలితో
కలిసి
అంబులెన్స్
డ్రైవర్
ఆమె
భర్తను
గొంతు
కోసేయడం
కలకలం
రేపింది.