వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా-చైనా ఘర్షణ: వెనక్కి వెళ్లిపో, డ్రాగన్ బలగాలకు వార్నింగ్..

|
Google Oneindia TeluguNews

తూర్పు లడాఖ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఎల్ఏసీ దాటి వచ్చేందుకు ప్రయత్నిస్తోన్న డ్రాగన్ చైనాకు భారత్ ధీటుగానే స్పందిస్తోంది. ముందుజాగ్రత్త చర్యగా బలగాలను మొహరించింది. తమ ప్రాంతంలోకి రావొద్దని భారత్ మరోసారి తేల్చిచెప్పింది.

 India tells China to back off..

గతనెల 29వ తేదీ నుంచి పాంగొగ్ సరస్సు దక్షిణ ఒడ్డు నుంచి చొరబడేందుకు ప్రయత్నించింది. కానీ భారత్ ధీటుగా స్పందించడంతో తోకముడిచింది. తమ భూభాగం నుంచి వెళ్లిపోవాలని చైనాకు స్పష్టంచేసింది. మరోవైపు ఈ నెల 7వ తేదీన రెజాంగ్ లా వద్ద చైనా జవాన్లు గాలిలో కాల్పులు జరపడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బ్రిగేడ్ కమాండర్ స్థాయి అధికారుల చర్చలతో సమస్య పరిష్కారం కాలేదు.

Recommended Video

India-China Stand Off : భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలు తొలగిపోయే దిశగా కీలక పరిణామం! || Oneindia

కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం నిర్వహించడానికి ఏకాభిప్రాయం కుదిరింది. ఇప్పటివరకు కార్ప్స్ కమాండర్ స్థాయి ఐదు సమావేశాలను నిర్వహించింది. పొంగాంగ్ సరస్సు పరిసరాల్లో భారత దళాలు కాచుకొని కూర్చొన్నారు. అక్కడినుంచి చొరబడేందుకే చైనా సైనికులు విఫల యత్నం చేశారు. కానీ వారి ప్రయత్నం సఫీలకృతం కాలేదు.

English summary
Indian Army has put barbed wires as obstacles at heights under its control at the Line of Actual Control bordering Ladakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X