కూలిన భారత నావికా యుద్ద విమానం: ఇద్దరు గల్లంతు
గోవా: భారత నావికా దళానికి చెందిన యుద్ద విమానం (ఎయిర్ క్రాఫ్ట్) ప్రమాదవశాత్తు కూలిపోయిన సంఘటన గోవాలోని పనాజి తీరంలో జరిగింది. భారత నావికా దళానికి చెందిన పరిశీలకుడు, యుద్ద విమానం పైలట్ ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుండి ఒక అధికారి ప్రాణాలతో బయటపడ్డారు.
నావికా దళం అధికారులు సాటి సిబ్బిందికి పైలెట్ శిక్షణ, సముద్ర తీరంలో గస్తీలకు సంబంధించిన శిక్షణ ఇస్తుంటారు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో యుద్ద విమానంలో ముగ్గురు అధికారులు బయలుదేరారు. సౌత్-వెస్ట్ గోవాలోని 25 నాటికల్ మైళ్ల తీరంలో యుద్ద విమానం ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. తరువాత యుద్ద విమానం కూలిపోయిందని అధికారులు నిర్దారించుకున్నారు.

యుద్ద విమానం నుండి సంబంధాలు తెగిపోవడంతో నావికాదళ అధికారులు ఆందోళన చెందారు. యుద్ద విమానం నుండి ఒకరు క్షేమంగా బయటపడ్డారు. గల్లంతు అయిన ఇద్దరు అధికారుల కోసం నావికా దళం అధికారులు గాలిస్తున్నారు. యుద్ద విమానం కూలిపోవడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు అంటున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications