దుబాయ్లో మోడీ ప్రసంగం, 48వేలమంది రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటన వివరాలను తెలిపారు. ఈ నెల 16, 17 తేదీల్లో యూఏఈలో పర్యటించనున్నారు. 17వ తేదీన దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఇందుకోసం ఇప్పటికే దాదాపు నలభై ఎనిమిది వేల మందికి పైగా భారతీయులు పేర్లు నమోదు చేసుకున్నారు. సభ నాటికి ఈ సంఖ్య యాభై వేలకు చేరవచ్చునని భావిస్తున్నారు.

స్టేడియం సామర్థ్యం 30వేలు మాత్రమే. అయితే, నలభై వేల మందికి మోడీ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైదానంలో కూడా ఏర్పాట్లు చేసి వచ్చిన వారందరికీ తగిన సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఓపెన్ ఎయిర్ స్టేడియం కావడంతో సందర్శకులు 43 డిగ్రీల ఎండతో ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టేడియాన్ని కూల్గా చేసేందుకు ఒక రోజు ముందుగానే అత్యాధునిక ఏసీలు ఉంచి, వాటిని ఆన్ చేయనున్నారు. ఆహారం ఉచితంగా అందిస్తారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications