వామ్మో బాంబ్. ప్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తీరా చూస్తే..
ఇండిగో విమానాన్ని పాట్నాలో గురువారం రాత్రి అత్యవసరంగాఆపారు. ఒక ప్రయాణికుడు తన వద్ద బాంబ్ ఉందని చెప్పాడు. దీంతో విమానాన్ని ఆపి.. ప్రయాణికులను వెంటనే కిందకి దించారు. రిషి చంద్ సింగ్ అనే ప్రయాణికుడు ఇలా చేశాడని సిబ్బంది తెలియజేశారు. వెంటనే అక్కడికి బాంబ్ డిస్పొజల్ బృందం వచ్చింది. అయితే ప్రయాణికుడు మానసికంగా మంచిగా లేదని.. మెంటల్ ఉందని ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి. కానీ ఏమీ లభించలేదు. ప్రోటోకా్ ప్రకారం సెర్చింగ్ జరుగుతుందన్నారు.ఇవాళ రద్దు చేశామని.. రేపు ఉదయం బయలుదేరుతుందని వివరించారు.

More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications