వామ్మో బాంబ్. ప్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తీరా చూస్తే..
ఇండిగో విమానాన్ని పాట్నాలో గురువారం రాత్రి అత్యవసరంగాఆపారు. ఒక ప్రయాణికుడు తన వద్ద బాంబ్ ఉందని చెప్పాడు. దీంతో విమానాన్ని ఆపి.. ప్రయాణికులను వెంటనే కిందకి దించారు. రిషి చంద్ సింగ్ అనే ప్రయాణికుడు ఇలా చేశాడని సిబ్బంది తెలియజేశారు. వెంటనే అక్కడికి బాంబ్ డిస్పొజల్ బృందం వచ్చింది. అయితే ప్రయాణికుడు మానసికంగా మంచిగా లేదని.. మెంటల్ ఉందని ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి. కానీ ఏమీ లభించలేదు. ప్రోటోకా్ ప్రకారం సెర్చింగ్ జరుగుతుందన్నారు.ఇవాళ రద్దు చేశామని.. రేపు ఉదయం బయలుదేరుతుందని వివరించారు.

More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications