భారత భూభూగంలోకి చొచ్చుకొచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు, ఎదురుకాల్పులు
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ పుల్వామా సోమవారం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ముగ్గురు ఉగ్రవాదులు పుల్వామా ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడ్డారు. దీనిని గుర్తించిన భారత బలగాలు అప్రమత్తమయ్యారు.
మన బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పుల ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జవాను, ఒక భారతీయుడికి గాయాలు అయ్యాయి. పుల్వామా జిల్లాలోని డ్రాబ్గామ్ ప్రాంతంలో ఈ ముగ్గురు ఉగ్రవాదులు చొచ్చుకు వచ్చారు.

మరోవైపు, పుల్వామా సెక్టారులో హిజ్బూల్ ముజాహిదీన్ కమాండర్ సమీర్ టైగర్ను భారత బలగాలు పట్టుకున్నాయి.
More From
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications