కశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతాదళాలు
శ్రీనగర్ : పాకిస్థాన్ లో వైమానిక దాడుదల తర్వాత సరిహద్దులో పాక్ మూకలు రెచ్చిపోతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి యధేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. పాకిస్థాన్ చేస్తున్న దాడులను భారత భద్రతాదళం ధీటుగా తిప్పికొడుతోంది.
ఉగ్రవాది హతం
కశ్మీర్ లోని కుప్వారా జిల్లా హంద్వారాలోని క్రల్ గండ్ ప్రాంతంలో గురువారం ఉదయం భద్రతాదళాలు, పాకిస్థాన్ మూకలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. జవాన్లు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

కుప్వారా, హంద్వారాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
కాల్పులు జరిపిన సమీప ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది సోదాలు కొనసాగుతోన్నాయి. ఇటు కుప్వారా, హంద్వారాలో ముందుజాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ముష్కరుడి హతంతో ఉగ్ర వాద సంస్థలు సమాచారం చెరవేసి .. అల్లర్లు జరిపేందుకు కుట్రపన్నుతాయనే కారణంతో ఇంటర్నెట్ ను ఆపివేసినట్టు భద్రతా సిబ్బంది పేర్కొన్నారు.
-
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications